jio వారి 303కే 30జీబి డేటా ప్లాన్

Updated on 23-Feb-2017
HIGHLIGHTS

మార్చి 31 తరువాత ప్లాన్స్

jio  వారి 303కే 30జీబి డేటా ప్లాన్ 

మార్చి 31 తరువాత ప్లాన్స్

రిలయన్స్ జియో ఉచిత సర్వీసును మార్చి 31, 2017తో ముగుస్తున్నట్లు  రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ  ప్రకటించారు. 
రూ.99 చెల్లించి జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను తీసుకుకోవటం ద్వారా రూ.303కే 30జీబి డేటాను పొందవచ్చు. .  జియో ప్రైమ్ మెంబర్ షిప్  అనేది మార్చి 31, 2018 వరకు వర్తిస్తుంది. మార్చి 31లోపు ఈ ఆఫర్ తీసుకోవాలి. ఈ ఆఫర్  మార్చ్ 2018 వరకు  చెల్లుబాటులో  ఉంటుంది . మరియు  దీని క్రింద వినియోగదారులు అపరిమిత లాభాలు పొందుతారు,ఈ jio ప్రైమ్ మెంబర్స్ న్యూ ఇయర్ ఆఫర్ క్రింద వచ్చే లాభాలను మార్చ్ 31 2018 వరకు పొందవచ్చు. ఈ ప్రైమ్  మెంబర్షిప్  తీసుకోవటానికి మార్చ్ 31 వరకు టైమ్  వుంది , ఆ తరువాత ఈ ప్రైమ్ మెంబెర్  షిప్ దొరకదు. ఈ అవకాశం కేవలం ఇప్పటి వరకు jio ను వినియోగిస్తున్న  మరియు  మార్చి 31 లోపు jio  లో యాడ్ అయ్యేయూజర్స్ కి  మాత్రమే. ఈ ఆఫర్ తరువాత  మిగతా టెలికాం  సంస్థలు  జనాధారణను  పొందటానికి  ఈ మేరకు  ప్రయత్నిస్తాయో చూడాలి  మరి 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :