జెన్ మొబైల్ కంపెనీ సరికొత్త 4జీ వోల్ట్ ఫోన్ అడ్మైర్ జాయ్

Updated on 11-May-2017
HIGHLIGHTS

.ఈ ఫోన్ ధర రూ.3,777

 జెన్  మొబైల్  కంపెనీ సరికొత్త 4జీ వోల్ట్ ఫోన్ ను విడుదల చేసింది. దీని పేరు అడ్మైర్ జాయ్ ఈ  ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.3,777గా  ఆన్లైన్ షాపింగ్  వెబ్సైట్  షాప్  క్లూస్  లో  ఎక్సక్లూజివ్  గా  దీని  సేల్స్  జరుగుతున్నాయి. 

 దీని స్పెక్స్ కనుక  మనం గమనిస్తే 
 5 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో పాటు 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ర్యామ్ విషయానికొస్తే 768 ఎంబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఉంటుంది.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :