ఇండియాలో ఆఫ్ లైన్ స్టోర్స్ లో 9499 రూ లకు Xiaomi రెడ్మి 3S + కొత్త మోడల్ లాంచ్

ఇండియాలో ఆఫ్ లైన్ స్టోర్స్ లో 9499 రూ లకు Xiaomi రెడ్మి 3S + కొత్త మోడల్ లాంచ్

Xiaomi రెడ్మి 3S ప్లస్ అనే పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. ఇది ఆన్ లైన్ లో సెల్ అవ్వదు. బయట స్టోర్స్ లోనే సేల్స్ అవుతుంది. అంటే ఆఫ్ లైన్ సేల్స్.

ఇది కంపెని నుండి విడుదలైన మొదటి ఆఫ్ లైన్ సేల్స్ ఫోన్. ప్రైస్ – 9,499 రూ. 7,500 లకు పైగా స్టోర్స్ (Poorvika, Sangeetha, BIG C,  Redington, Innocomm, Just Buy Live and LOT mobiles etc) లో అందుబాటులో ఉండనుంది.

ఫోన్ చూడటానికి same రెడ్మి 3S ప్రైమ్ లానే ఉంటుంది. ఇక స్పెక్స్ విషయానికి వస్తే…3S లానే అన్ని same గా ఉన్నాయి కాని 3S లో లేని ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది 3S ప్లస్.

స్నాప్ డ్రాగన్ 430 SoC, 2GB రామ్, 32GB స్టోరేజ్, SD కార్డ్ సపోర్ట్, 5 in HD IPS డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13MP రేర్ కెమెరా with PDAF అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ sim, 4100mah బ్యాటరీ, 4G అండ్ VoLTE సపోర్ట్ ఉన్నాయి.

క్రింద రెడ్మి నోట్ 3 కంప్లీట్ తెలుగు వీడియో రివ్యూ ను చూడగలరు…

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo