ఇండియాలో ఈ రోజు Xiaomi రెడ్మి 3S స్మార్ట్ ఫోన్ రిలీజ్. డిటేల్స్ చూడండి..

Updated on 03-Aug-2016

ఈ రోజు ఇండియాలో Xiaomi రెడ్మి 3S అనే పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఇన్విటేషన్ కూడా పంపింది కంపెని.

రెడ్మి 3S అనేది రెడ్మి 2 అండ్ రెడ్మి 2 ప్రైమ్ ఫోనులకు సంబందించిన సిరిస్ లో వస్తున్న అప్ గ్రేడ్ మోడల్. ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం, దీనిలో…

స్నాప్ డ్రాగన్ 430 SoC, 3GB ర్యామ్, 13MP రేర్ కెమెరా తో 10 వేల లోపు ఉంటుంది. అయితే ఆల్రెడీ 2GB వేరియంట్ తో కంపెని రెడ్మి నోట్ 3 ఇదే 10 వేల బడ్జెట్ లో లాంచ్ చేసింది..

సో మీరు త్వరగా రెడ్మి నోట్ 3 2GB వేరియంట్ తీసుకుందామని అనుకున్నట్లయితే తీసుకోవటం బెటర్, ఎందుకంటే సడెన్ గా discontinue అయ్యే అవకాశాలున్నాయి.

డిజైన్ పరంగా చెప్పాలంటే రెడ్మి 3S same రెడ్మి నోట్ 3 డిజైన్ ఫాలో అవుతూ చిన్న సైజ్ లో ఉంటుంది అని అంచనా.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :