షియోమీ 6 ఏప్రిల్ మరలా MI ఫోన్ ఫెస్టివల్ ను నిర్వహించబోతుంది

Updated on 06-Apr-2017
HIGHLIGHTS

1 రూపాయికే రెడ్‌మీ నోట్ 4,

1 రూపాయికే రెడ్‌మీ నోట్ 4,

షియోమీ 6 ఏప్రిల్   మరలా MI  ఫోన్ ఫెస్టివల్  ను నిర్వహించబోతుంది. ఈ సేల్ క్రింద  షియోమీ  యొక్క అనేక  ప్రొడక్ట్స్  పెద్ద  డిస్కౌంట్స్  లో లభించబోతున్నాయి . ఈ ఆఫర్లు షియోమీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు Mi Store యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

అన్నిటికంటే ముందుగా మాట్లాడాలంటే  రూ.9,999 ఖరీదు చేసే Redmi Note 4 (2జీబి ర్యామ్/32జీబి స్టోరేజ్ వేరియంట్)ను కేవలం రూ.1కే  అందించబోతుంది. 
దీనిని  Rs. 1 లో కేవలం కంపెనీ యొక్క యాప్  ద్వారాగా  కొనుగులో చేయవచ్చు . ఈ ఫ్లాష్ సేల్  6 ఏప్రిల్ 10 గంటలనుంచి  మొదలవుతుంది .ఈ సేల్  లో 20 Xiaomi Redmi Note 4 సేల్స్ కి అందుబాటులో వున్నాయి . Mi స్టోర్  యాప్  ద్వారగాదీనిని కొనుగోలు  చేయవచ్చుఏప్రిల్ 6, మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సేల్‌లో భాగంగా Mi Band 2, Mi Powerbank (10,000mAh)లను కూడా రూ.1కే సేల్  చేస్తున్నారు . 
దీనితో పాటుగా ఈ ఒక్క రోజు సేల్ లో  Redmi 4A మరియు Redmi Note 4 Rs. 5,999 మరియు  Rs. 9,999 ధరలలో అందుబాటులో వున్నాయి . ఇంకా  మరిన్ని ప్రొడక్ట్స్ సేల్ కోసం  అందుబాటులో కలవు

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :