షియోమీ కంపెనీ తన కొత్త ఎంఐ బ్లూటూత్ హెడ్‌సెట్‌ను విడుదల చేసింది

Updated on 18-May-2017
HIGHLIGHTS

దీనిని ఎంఐ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

షియోమీ  కంపెనీ తన కొత్త ఎంఐ బ్లూటూత్ హెడ్‌సెట్‌ను విడుదల చేసింది.దీని ధర రూ.899  , దీనిని  ఎంఐ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఇక దీని బరువు  చూసినట్లయితే' జస్ట్' 6 న్నర  గ్రాములు మాత్రమే ఉంటుంటుంది. దీనిని పూర్తిగా  చార్జింగ్ చేస్తే 4 గంటల వరకు వాడుకోవచ్చు. బ్లూటూత్ 4.1 టెక్నాలజీ  ని బేస్  చేసుకుని  ఈ డివైస్ పనిచేస్తుంది. నానో కోటింగ్ టెక్నాలజీ ఉండడం వల్ల ఇది  వాటర్  రెసిస్టెంట్  గా వర్క్ చేస్తుంది. 
దీని ద్వారా మ్యూజిక్‌ను కూడా కంట్రోల్ చేయవచ్చు. ఈ హెడ్‌సెట్‌కు ఉండే బటన్ల ద్వారా కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, కాల్స్ చేయవచ్చు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :