samsung వారి సరికొత్త ఫోన్

Updated on 07-Apr-2017
HIGHLIGHTS

గాలక్సీ c7 pro ఆర్కిటిక్ బ్లూ ,పింక్ మరియు గోల్డ్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది

samsung  వారి సరికొత్త ఫోన్ 

శాంసంగ్  గాలక్సీ A5 మరియు  A7 (2017) లని భారత్ లో లాంచ్ చేసిన తరువాత   ఇప్పుడు samsung  భారత్ లో  తమ  కొత్త ఫోన్  ను ప్రవేశపెట్టింది . ఈ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy C7 Pro , హాంగ్  కాంగ్  లో   ఈ  డివైస్  ధర $435  ఇండియాలో  ఇంచుమించుగా  28,000 రూ . ఉంటుంది 

గాలక్సీ  c7 pro ఆర్కిటిక్  బ్లూ ,పింక్  మరియు  గోల్డ్  కలర్స్  లో అందుబాటులో  ఉంటుంది . 

ఇక దీని స్పెక్స్  గమనిస్తే  5.7 ఇంచెస్ డిస్ప్లే , రెసొల్యూషన్  (1920 X 1080p) ఈ డివైస్  లో  2.2 GHz ఆక్టా  కోర్  స్నాప్  డ్రాగన్  625 ప్రాసెసర్ Adreno 506 GPU .  4GB రామ్  మరియు  32/64GB ఇంటర్నల్  స్టోరేజ్  దానిని 256GB వరకు  ఎక్స్  పాండ్  చేయవచ్చు 
3,300mAh  బాటరీ  , క్వాల్ కం   క్విక్  ఛార్జ్  3.0 సపోర్ట్  చేస్తుంది.ఫింగర్  ప్రింట్  సెన్సార్   వుంది 

కెమెరా  చూస్తే 16 mp  కెమెరా మరియు  ఫ్రంట్  కూడా  16 mp . కనెక్టివిటీ  కోసం  4G LTE, WiFi, బ్లూటూత్  4.2, GPS, NFC మరియు టైప్  సి usb  పోర్ట్  వుంది 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :