Samsung తన స్మార్ట్ ఫోన్స్ Galaxy J7 Pro అండ్ J7 Max భారత్ లో లాంచ్ చేశారు

Updated on 15-Jun-2017
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్స్ ధర భారత్ లో Rs 20,900 మరియు Rs 17,900

Samsung  తన స్మార్ట్ ఫోన్స్  Galaxy J7 Pro  అండ్  J7 Max  భారత్ లో లాంచ్ చేశారు .  ఈ స్మార్ట్ ఫోన్స్ ధర భారత్ లో  Rs 20,900  మరియు  Rs 17,900  ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్ లో లభ్యమవుతాయి.  
Glaxy J7 2017 లో  5.5 ఇంచెస్ ఫుల్ HD  డిస్ప్లే అండ్ ఈ డిస్ప్లే లో  1.6GHz Octa-Core Exynos 7870  కలది మరియు RAM  3GB  ఇక ఇంటర్నల్ స్టోరేజ్ 16GB. 
ఈ  స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్  7.0  నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం  ఫై పని చేస్తుంది.  ఇక బ్యాటరీ  3,600mAh  మరియు కెమెరా 13  ఎంపీ  రేర్  అండ్  ఫ్రంట్  మరియు ఫింగర్  ప్రింట్  సెన్సార్ కూడా కలదు.
Samsung Glaxy J7 Max లో  5.7  ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే దీనియొక్క  రెసొల్యూషన్  1920x1080p  పిక్సల్స్ మరియు ఈ డివైస్ లో  1.6GHz  ఆక్టా  కోర్  ప్రోసెసర్  కలదు. 

 మరియు ఈ డివైస్ లో  4GB  RAM  అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్  కలదు.  ఈ డివైస్ లో రేర్ అండ్ ఫ్రంట్  కెమెరా  13 ఎంపీ . బ్యాటరీ  3,300mAh  కనెక్టివిటీ  కోసం ఈ స్మార్ట్ ఫోన్ లో  4G VoLTE,  డ్యూయల్  సిమ్ .  

Connect On :