Freedom 251 పేరుతో ఇండియాలో 251 రూ లకు స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 18-Feb-2016

రింగింగ్ బెల్స్ కంపెని Freedom 251 పేరుతో ఒక స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. ఇది సూపర్ స్పెక్స్ తో రావటం లేదు కాని ఆశ్చర్యకరమైన ప్రైస్ పాయింట్ లో వస్తుంది.

దీని ధర 251 రూ మాత్రమే. ఫిబ్రవరి 18 మార్నింగ్ 6 నుండి మొబైల్ బుకింగ్స్ స్టార్ట్ అని చెప్పింది కంపెని. డిల్లీ లో నిన్న అఫీషియల్ గా unveil అయ్యింది.

స్పెక్స్ – సింగిల్ సిమ్, 4 in qHD IPS డిస్ప్లే, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్, 1.3GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1GB ర్యామ్, 3.2MP ఆటో ఫోకస్ కెమెరా.

0.3MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 1450 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 3G ఇంటర్నెట్ కనెక్టివిటి తో women safety, Swacch bharat, fisherman, farmer, market మరియు ఇతర యాప్స్ తో ప్రీ ఇంస్టాల్ అయ్యి వస్తుంది.

one ఇయర్ వారేంటి కలిగి ఫ్రీడం 251 కు దేశ వ్యాప్తంగా 650 సర్విస్ సెంటర్స్ ఉన్నట్లు కంపెని వెల్లడించింది. ఫోన్ అఫీషియల్ వెబ్ సైట్ ఈ లింక్ లో ఉంది.

దేశంలోని రిమోట్ రూరల్ మరియు సెమి urban సిటిజెన్స్ ను లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీ ను తక్కువ ధరకే అందించాలని ఉద్దేశంతో ఈ ఫ్రీడం 251 వస్తుంది అని కంపెని చెబుతుంది.

ఫ్రీడమ్ 251 ను ఈ లింక్ లో కొనగలరు. అయితే షిప్పింగ్ అవటానికి 4 నెలలు టైమ్ తీసుకుంటుంది కంపెని. యూనియన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ మరియు పార్లమెంట్ మెంబర్ మురళి మనోహర్ జోషి లాంచ్ ఈవెంట్ కు హాజర కావటం కూడా జరిగింది.

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :