xiaomi మరియు jio ఇప్పుడు చేతులు కలిపాయి

Updated on 30-Jun-2017

xiaomi   మరియు jio  ఇప్పుడు చేతులు కలిపాయి మరియు   షియోమీ  ఇప్పుడు సెలెక్టెడ్ స్మార్ట్ ఫోన్స్ తో   jio   నుంచి అదనంగా 30GB  డేటా పొందవచ్చు .

ఈ ఆఫర్ కింద  Redmi 2, Redmi 2 Prime, Redmi Note 4G, Redmi Note 4G Prime, Mi 4i, Redmi Note 3, Mi 5, Mi Max, Mi Max Prime, Redmi 3s, Redmi 3s Plus, Redmi 3s Prime, Redmi Note 4, Redmi 4A, మరియు  Redmi 4  వంటి స్మార్ట్ ఫోన్స్ తో  ఫ్రీ  అదనపు డేటా లభిస్తుంది .

 అయితే ఈ ఆఫర్ పొందటానికి ఒక షరతు వుంది  ఫోన్ లో jio  సిమ్  ని  16  జూన్ తరువాత   మొదటిసారి యాక్టీవేట్  చేసినట్లయితే  దీని తరువాత అన్ని  స్మార్ట్ ఫోన్స్ పై   ఒకవేళ మీరు  Rs. 309  రీఛార్జ్  చేస్తే మీకు 5GB  అదనపు  4G  డేటా  లభిస్తుంది.  అయితే దీని కింద  6  సార్లు రీఛార్జ్  చెయ్యాలి . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :