xiaomi మరియు jio ఇప్పుడు చేతులు కలిపాయి మరియు షియోమీ ఇప్పుడు సెలెక్టెడ్ స్మార్ట్ ఫోన్స్ తో jio నుంచి అదనంగా 30GB డేటా పొందవచ్చు .
ఈ ఆఫర్ కింద Redmi 2, Redmi 2 Prime, Redmi Note 4G, Redmi Note 4G Prime, Mi 4i, Redmi Note 3, Mi 5, Mi Max, Mi Max Prime, Redmi 3s, Redmi 3s Plus, Redmi 3s Prime, Redmi Note 4, Redmi 4A, మరియు Redmi 4 వంటి స్మార్ట్ ఫోన్స్ తో ఫ్రీ అదనపు డేటా లభిస్తుంది .
అయితే ఈ ఆఫర్ పొందటానికి ఒక షరతు వుంది ఫోన్ లో jio సిమ్ ని 16 జూన్ తరువాత మొదటిసారి యాక్టీవేట్ చేసినట్లయితే దీని తరువాత అన్ని స్మార్ట్ ఫోన్స్ పై ఒకవేళ మీరు Rs. 309 రీఛార్జ్ చేస్తే మీకు 5GB అదనపు 4G డేటా లభిస్తుంది. అయితే దీని కింద 6 సార్లు రీఛార్జ్ చెయ్యాలి .