ఇప్పటివరకు ఎంతో ప్రజాధారణ పొందిన Xiaomi Redmi నోట్ 4 కొన్నవారికి ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి .
బెంగుళూరులోని ఓ మొబైల్ స్టోర్లో ఒక ప్రమాదం జరిగింది . ఇప్పుడు ఈ ప్రమాద ఘటన మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది .
అసలు జరిగిన ప్రమాదం ఏమిటంటే టెక్కేస్ అనే వెబ్సైట్ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం బెంగుళూరు లో ఒక వ్యక్తి REDMI NOTE 4 స్మార్ట్ఫోన్ను కొని ఆ ఫోన్లో సిమ్లను ఇన్సర్ట్ చేస్తున్న సమయంలో సడన్ గా ఫోన్ నుంచి మంటలు రావటం ప్రారంభమైంది . దీనికి సంభందించిన CC TV ఫుటేజ్ ఇప్పుడు వైరల్ అవుతుంది . ఇప్పటివరకు మనం redmi ఫోన్స్ హీట్ అవ్వటం మాత్రమే విన్నాము. కానీ తాజాగా జరిగిన ఈ ఘటన ద్వారాగా ఈ ఫోన్స్ ఘటన వినియోగదారులను కలవర పెడుతుంది .
Redmi Note 4 అమెజాన్ లో 10,999/- లకు కొనండి
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి