ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS తో 13,290 రూ లకు Eluga Note రిలీజ్

ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS తో 13,290 రూ లకు Eluga Note రిలీజ్

Panasonic కంపెని Eluga Note పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది ఇండియాలో. దీని ప్రైస్ – 13,290 రూ. IR sensor వస్తుంది universal రిమోట్ గా పనిచేయటానికి.

ఇతర స్పెక్స్ విషయానికి వస్తే.. ఫోన్ లో 5.5 in FHD IPS డిస్ప్లే, ఆక్టో కోర్ 1.3GHz ప్రొసెసర్, 3GB రామ్, 16MP triple LED ఫ్లాష్ రేర్ కెమెరా 

అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 3000mah బ్యాటరీ, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 32GB sd కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0, వాయిస్, స్మైల్ అండ్ gesture కెమరా షాట్స్ ఉన్నాయి.

ఫోన్ గురించి మరింత సమాచారం లేదా బయింగ్ కొరకు ఈ లింక్ లో చూడగలరు.

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo