5000 mah తో 5,555 రూ లకు P75 స్మార్ట్ ఫోన్ అనౌన్స్ అయ్యింది ఇండియాలో

Updated on 17-Jun-2016

పానా సోనిక్ కంపెని P75 పేరుతో 5,555 రూ లకు ఇండియాలో కొత్త మోడల్ అనౌన్స్ చేసింది. దీనిలో 5000 mah బ్యాటరీ ఉంది. 399 రూ స్క్రీన్ గార్డ్ కూడా ఇస్తుంది ఫోన్ తో పాటు ఫ్రీ గా.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 5 in HD IPS డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1GB ర్యామ్, 8MP రేర్ AF కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా.

8GB ఇంబిల్ట్ అండ్ 32GB SD కార్డ్ స్టోరేజ్ సపోర్ట్, 3G, బ్లూ టూత్ 4.0 ఉన్నాయి. ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలి పాప్ OS పై రన్ అవుతుంది. సేల్స్ డిటేల్స్ ఇంకా తెలియలిసి ఉంది.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :