రూ.500 jio ఫోన్ బుకింగ్స్ రేపటి నుంచే..?

Updated on 21-Jul-2017

రూ.500కే జియో 4G VoLTE ఫీచర్ ఫోన్ తాజా సమాచారం ప్రకారం జూలై 21న ముంబైలో జరగబోయే  యూన్యువల జనరల్ మీటింగ్‌లో  ఈ ఫోన్ అనౌన్స్ అయ్యే  ఛాన్సెస్ వున్నాయి. 

 

 తాజాగా వస్తున్నా ఒక కధనం ప్రకారం 21న మార్కెట్లో అనౌన్స్  అయ్యి  ఆతరువాత ఈ   జియో  ఫీచర్ ఫోన్ ప్రీ-బుకింగ్స్  రేపట్నుంచి అంటే జూలై 22 నుంచి  స్టార్ట్ అవుతాయని సమాచారం .  

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :