రూ.500 jio ఫోన్ బుకింగ్స్ రేపటి నుంచే..?
By
Team Digit |
Updated on 21-Jul-2017
రూ.500కే జియో 4G VoLTE ఫీచర్ ఫోన్ తాజా సమాచారం ప్రకారం జూలై 21న ముంబైలో జరగబోయే యూన్యువల జనరల్ మీటింగ్లో ఈ ఫోన్ అనౌన్స్ అయ్యే ఛాన్సెస్ వున్నాయి.
తాజాగా వస్తున్నా ఒక కధనం ప్రకారం 21న మార్కెట్లో అనౌన్స్ అయ్యి ఆతరువాత ఈ జియో ఫీచర్ ఫోన్ ప్రీ-బుకింగ్స్ రేపట్నుంచి అంటే జూలై 22 నుంచి స్టార్ట్ అవుతాయని సమాచారం .
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile