డ్యూయల్ LED ఫ్లాష్ అండ్ 4G VoLTE తో 3,333 రూ లకు కొత్త ఫోన్ లాంచ్

Updated on 23-Nov-2016

ఇంటెక్స్ కంపెని ఆక్వా E4 పేరుతో 3,333 రూ లకు ఇండియాలో కొత్త 4G VoLTE తో స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. అదనంగా దీనిలో SOS ఎమెర్జెన్సీ ఫీచర్ కూడా ఉంది.

ఆల్రెడీ ఫోన్ shopclues సైట్ లో సేల్స్ అవుతుంది. మొదటి 1000 రిజిస్ట్రేషన్స్ కు కంపెని 100 రూ తగ్గింపు కూడా ఇస్తుంది. రిజిస్ట్రేషన్ అండ్ బయింగ్ లింక్  కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.

SoS ఫీచర్ వాడాలంటే రెండు వాల్యూం బటన్స్ ను లాంగ్ ప్రెస్(3 సేకేండ్స్) చేస్తే ముందుగా సెట్ చేసుకున్న నంబర్స్ కు అలెర్ట్ పంపిస్తుంది.

ఇక ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే… డ్యూయల్ సిమ్, 4G, 4 in TFT డిస్ప్లే, 1GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1GB రామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 32GB SD కార్డ్ సపోర్ట్.

2MP రేర్ డ్యూయల్ LED ఫ్లాష్ అండ్ ఆటో ఫోకస్ కెమెరా అండ్ 2MP ఫ్రంట్ కెమెరా, 1800 mah బ్యాటరీ, బ్లూ టూత్ 4.0 ఉన్నాయి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :