Honor Holly 3+ స్మార్ట్ ఫోన్ ఈరోజు భారత్ లో లాంచ్ చేయబడింది

Honor Holly 3+  స్మార్ట్ ఫోన్ ఈరోజు భారత్ లో లాంచ్ చేయబడింది

Honor Holly 3+  స్మార్ట్ ఫోన్ ఈరోజు భారత్ లో లాంచ్ చేయబడింది .  ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర  Rs. 12,999 గా వుంది మరియు   ఇది ఆఫ్  లైన్ రిటైల్ ఛానెల్స్  లో సేల్స్ కి అందుబాటులో కలదు . కంపెనీ దీని కంటే ముందు భారత్ లో  Holly 3  ను భారత్ లో లాంచ్ చేసింది .

Honor Holly 3+  లో  5.5- ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే  అండ్ రెసొల్యూషన్ 720×1280 పిక్సల్స్ . ఇది  1.2GHz  కిరీన్  620  ఆక్టా కోర్ ప్రోసెసర్  కలదు .  దీనిలో 3GB RAM  అండ్  32GB  ఇంటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది .  దీనిని మైక్రో SD ద్వారా  128GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు .  ఇది ఆండ్రాయిడ్  6.0  మార్షమేలౌ  ఆధారిత  EMUI 4.1  పై  పని చేస్తుంది .

Honor Holly 3+ లో 13  ఎంపీ రేర్ అండ్  8  ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అండ్   3100mAh బ్యాటరీ అండ్  4G VoLTE  స్మార్ట్ ఫోన్ . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo