అల్కాటెల్ తన కొత్త స్మార్ట్ ఫోన్ పిక్సీ 4భారత్ లో లాంచ్

Updated on 08-May-2017
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర 9,100రూ

అల్కాటెల్  తన  కొత్త  స్మార్ట్ ఫోన్  పిక్సీ  4భారత్ లో లాంచ్  చేసింది. ఈ స్మార్ట్  ఫోన్ యొక్క ధర 9,100రూ 

అల్కా టెక్ పిక్సీ 4 లో 4జి  VoLTE సపోర్ట్  ఇవ్వబడింది. ఈ ఫోన్ లో 6 ఇంచెస్  స్క్రీన్  ఇవ్వబడింది. ఇది ఆండ్రాయిడ్ 6. 0 మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం  ఫై  పనిచేస్తుంది.  మరియు ఫోన్ లో   1.1GHz  క్వాడ్  కోర్  స్నాప్ డ్రాగన్' 210 soc ప్రోసెసర్  తో పాటుగా  1.5 జీబీ  RAM  మరియు  8 ఎంపీ  రేర్  కెమెరా  మరియు  5 ఎంపీ  ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  తో వుంది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :