మైక్రోసాఫ్ట్ లాప్టాప్ మరియు పర్సనల్ కంప్యూటర్స్ దొంగతనాలను అదుపు చేయటానికి కొత్త టెక్నీక్ ప్రవేశపెట్టింది

Updated on 27-Jun-2017

మైక్రోసాఫ్ట్  లాప్టాప్ మరియు పర్సనల్ కంప్యూటర్స్   దొంగతనాలను  అదుపు  చేయటానికి  కొత్త టెక్నీక్  ప్రవేశపెట్టింది. ప్రస్తుతం   మైక్రోసాఫ్ట్  లాప్టాప్ మరియు పర్సనల్ కంప్యూటర్స్   దొంగతనాలను  అదుపు  చేయటానికి  ఒక కొత్త పేటెంట్  ని డిసైన్ చేసింది. ఈ డాక్యుమెంట్ లో ఒకవేళ  యూజర్స్   లాప్టాప్ లేదా పీసీ   పోతే  లాప్టాప్ ని దొంగ వేరొకరికి అమ్మే ప్రయత్నాన్ని  దీని ద్వారా ఆపొచ్చు.  యూజర్స్  దీన్ని డిసాబుల్   చేయటం  లేదా   రిమూవ్  చేయవచ్చు. 

 ది ఇంపెండెంట్  రిపోర్ట్ ప్రకారం ,  మైక్రో  సాఫ్ట్ ఈ పేటెంట్  లో ఒక కొత్త ఫంక్షన్  వచ్చింది . సంస్థ ఇటీవల " ఆల్వేస్  కనెక్ట్ ' అనేది కంప్యూటర్ లో  ప్రవేశపెట్టింది .   వీటితో   లాప్టాప్ చోరీ   ఘటనలు తగ్గుతాయి  .  మైక్రోసాఫ్ట్  తన కంప్యూటర్స్ ని   స్మార్ట్ ఫోన్స్ తరహాలో  సెల్యూలార్ నెట్వర్క్  తో   కనెక్ట్ చేయాలనుకుంటుంది .  ఇక్క డ చెప్పుకోదగ్గ విషయం ఈ ఆల్వేస్ కనెక్టెడ్ లాప్టాప్ ని   వేరొక నెట్వర్క్ తో   కనెక్ట్ చేసే అవసరం ఉండదు .  అంటే స్మార్ట్ ఫోన్ లో ఎమర్జెన్సీ  కాల్   ఫంక్షన్  లా అన్నమాట . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :