లెనోవో లీజన్ లాప్టాప్ నెక్స్ట్ మంత్ ఇండియా లో లాంచ్

Updated on 05-Mar-2017
HIGHLIGHTS

ఈ లాప్టాప్ యొక్క ప్రారంభ ధర రూ 79 990 ఉంది

లెనోవో లీజన్ లాప్టాప్ నెక్స్ట్ మంత్ ఇండియా లో లాంచ్ 

లెనోవో నుంచి  లీజన్ లాప్టాప్ నెక్స్ట్ మంత్ ఇండియా లో లాంచ్ అవ్వబోతుంది. ఈ లాప్టాప్ యొక్క  ప్రారంభ ధర రూ 79 990  ఉంది. సిరీస్ యొక్క టాప్ వేరియంట్ రూ 127 990 ధరకే  అని కంపెనీ  ఒక నివేదిక ప్రకారం తెలిసింది. లెనోవా యొక్క స్ట్రాంగ్  పోటీకి ఆసుస్ (Asus) మరియు HP ద ఒమెన్ సిరీస్ రోగ్ లైనప్ రెడీ.   లెనోవో యొక్క Y520 మరియు Y720 ల్యాప్టాప్స్ లాస్  వెగాస్ లో  కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో లో ప్రారంభించబడినవి. ఈ రెండిటిలో Y520 అనేది  ఎంట్రీ లెవెల్  గేమింగ్ ల్యాప్టాప్ దీని ధర 80 వేల వరకు ఉండవచ్చని చెబుతున్నారు. ఈ లాప్టాప్ స్క్రీన్ 15.6 ఇంచెస్  ఉంది. 7 వ జనరేషన్  ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్. ఈ పరికరం లో గ్రాఫిక్స్ NVIDIA GeForce GTX 1050 టి GPU కు అప్గ్రేడ్ చేయబడుతుంది. 

ఇక లెజియన్ Y720 అనేది ఒక ఆధునిక గేమింగ్ డివైస్ . ఈ డివైస్   15.6-అంగుళాల స్క్రీన్ కలిగిరెసొల్యూషన్  4K ఉంది. GTX 1060 VR . Y520 పరికరం యొక్క లక్షణాలు మిగిలిన వలె ఉంటాయి.GTX 1060 VR ఫై నడుస్తుంది. దీనియొక్క మిగతా ఫీచర్స్ Y520 మాదిరి గానే ఉంటాయి. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :