కీ బోర్డ్ తో సహా హై బ్రిడ్ టాబ్లెట్ లాంచ్ చేసిన ఇండియన్ కంపెని

Updated on 01-Apr-2016

2014 లో ప్రారంభమైన ఇండియన్ కంపెని Smartron, నిన్న విండోస్ 10 తో హై బ్రిడ్ టాబ్లెట్ ను లాంచ్ చేసింది. దీని పేరు t.book. సచిన టెండూల్కర్ లాంచ్ చేసిన దీని ప్రైస్ – 39,999 రూ.

ఏప్రిల్ 8 నుండి సేల్స్ స్టార్ట్. దీనిలో మెగ్నీషియం అండ్ అలుమినియం unibody డిజైన్ అండ్ attached కీ బోర్డ్ ఉన్నాయి. 12.2 in WQXGA IPS డిస్ప్లే 2560×1600 పిక్సెల్ రిసల్యుషణ్ కలిగి ఉంది.

64 బిట్ ఇంటెల్ కోర్ M ప్రొసెసర్, 4GB ర్యామ్, 128GB SSD స్టోరేజ్, 10000 mah బ్యాటరీ, 5MP రేర్ అండ్ 2MP ఫ్రంట్ కేమేరాస్ కూడా ఉన్నాయి.

Hubtron పేరుతో క్లౌడ్, crowd, సాఫ్ట్ వేర్ మరియు హబ్ సర్వీసెస్ ను అందిస్తుంది smartron. దీనితో పాటు 5.5 in స్మార్ట్ ఫోన్ కూడా రిలీజ్ చేసింది. దీని పేరు t.phone.

సేపెరేట్ గా మరిన్ని డిటేల్స్ ను రివిల్ చేస్తూ అతి త్వరలో మార్కెట్ లో రిలీజ్ చేయనుంది కంపెని. ఏప్రిల్ 18 నుండి ఈ ఫోన్ బుకింగ్స్ స్టార్ట్ అవనున్నాయి.

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech.

Connect On :