Reliance Jio దీపావళి నాటికి బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్ JioFiber ప్రవేశపెట్టనుంది

Reliance Jio   దీపావళి  నాటికి బ్రాడ్  బ్యాండ్  సర్వీసెస్  JioFiber  ప్రవేశపెట్టనుంది
HIGHLIGHTS

Rs. 500 ధర గల ప్లాన్ కింద 100GB డేటా ఇస్తుంది .

 తాజా  సమాచారం ప్రకారం , Reliance Jio   దీపావళి  నాటికి  బ్రాడ్  బ్యాండ్  సర్వీసెస్  JioFiber  ప్రవేశపెట్టనుంది .  దీనిలో భాగం  గా కంపెనీ  Rs. 500  ధర గల ప్లాన్  కింద  100GB  డేటా  ఇస్తుంది . 

 ఎకనామిక్  టైమ్స్  రిపోర్ట్ ప్రకారం , Reliance Jio  తన ఈ సర్వీస్  ని  ఫ్రీ ట్రైల్  తో  JioFiber Preview  ఆఫర్ పేరు తో మొదలు పెట్టనుంది.  జూన్ తరువాత   అన్ని  పట్టణాలలో  మొదలు పెట్టనుంది .  సెప్టెంబర్  లేదా అక్టోబర్ లో ఈ సర్వీస్   ని   అఫీషియల్  గా తీసుకురానుంది. 

 ప్రస్తుతం కంపెనీ  తన అఫీషియల్  ట్విట్టర్  ద్వారగా తెలియ చేసింది .  JioFiber Preview  ఇప్పటికే  ముంబై  , ఢిల్లీ  అహమ్మదాబాద్   , సూరత్ , జాంనగర్  పట్టణాలలో  ఆల్రెడీ  స్టార్ట్  అయ్యింది. ఇప్పుడు మిగతా  పట్టణాలలో కూడా మొదలవ్వనుంది. 

 మరియు  Jio  యొక్క ట్విట్టర్  అకౌంట్  నుంచి వచ్చిన   సమాచారం  ప్రకారం , 100GB ఫ్రీ  డేటా  100Mbps  స్పీడ్ తో  90  రోజుల వాలిడిటీ  తో వస్తుంది .  అయితే ఈ సర్వీస్  ను పొందుటకు   యూజర్స్  కి రిఫండబుల్  అమౌంట్  Rs. 4500  చెల్లించవలిసి  ఉంటుంది .

Digit.in
Logo
Digit.in
Logo