Reliance కమ్యూనికేషన్స్ ఇంటర్నెట్ ధమాకా ఆఫర్ అనే సరికొత్త ప్లాన్ను లాంచ్ చేసింది
By
Team Digit |
Updated on 30-Jun-2017
Reliance కమ్యూనికేషన్స్ ఇంటర్నెట్ ధమాకా ఆఫర్ అనే సరికొత్త ప్లాన్ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్లో ఎవరైతే RCom యూజర్లు రూ.193 పెట్టి రీఛార్జ్ చేస్తారో వారికి డైలీ 1జీబి అంటే మంత్ మొత్తం ఇంటర్నెట్ను యూస్ చేసుకోవచ్చు .
ఇదే కాక మరో రెండు సరికొత్త పోస్ట్పెయిడ్ ప్లాన్లను కూడా RCom లాంచ్ చేసింది. వాటిలో మొదటిది రూ.239 ఈ ప్లాన్ను సబ్స్ర్కైబ్ చేస్తే నెలకు 6జీబి డేటా అండ్ అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు . రూ.333 పోస్ట్ పెయిడ్ ప్లాన్లో నెల మొత్తం 30జీబి డేటా అండ్ 1000 నిమిషాల వాయిస్ కాల్స్ పొందవచ్చు.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile