train టికెట్ లకు ఇక నుండి బుకింగ్ కౌంటర్స్ లో స్వైపింగ్ కార్డ్ మెషిన్లు

Updated on 12-Dec-2016

cashless లావాదేవీలను ప్రోత్సహిస్తూ ప్రజలకు సులభంగా టికెట్స్ బుక్ చేసుకునేలా రైల్వేస్ లో కార్డ్ స్వైపింగ్ మెషిన్ లను పెట్టనున్నారు.

ఇక నుండి అన్ని మేజర్ రైల్వే స్టేషన్స్ లో రిజర్వేషన్ కౌంటర్స్ వద్ద మీరు కాష్ తో టికెట్ లను బుక్ చేయనవసరం లేదు. atm కార్డ్ ను పట్టుకెళ్ళి స్వైపింగ్ పద్దతిలో అమౌంట్ pay చేయగలరు.

ఇవి పార్సెల్ బుకింగ్ కౌంటర్స్ వద్ద కూడా పెట్టనున్నట్లు తెలిపారు సీనియర్ రైల్వే మినిస్టర్. ఇంకా suburban రైల్వే స్టేషన్స్ లో కూడా seasonal అండ్ నెల వారి టికెట్స్ ను కొనటానికి ఈ సదుపాయాలు అందుతాయి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :