jio యూజర్స్ కి షాకింగ్ న్యూస్

Updated on 15-Apr-2017
HIGHLIGHTS

బ్లాక్ అవ్వబోతున్న మీ jio సిమ్

రిలయన్స్ జియోపెద్ద  బాంబు  పేలుస్తుంది .  యూజర్లకి షాక్ ఇవ్వబోతోంది.  వెరిఫై  కానీ రిలయన్స్‌ జియో కార్డులను బ్లాక్‌ చేసేందుకు జియో రెడీ  అయింది.  మీడియా నివేదికలు ప్రకారం త్వరలోనే అనేక నాన్‌ వెరిఫైడ్‌ సిమ్‌ కార్డులను  బ్యాన్  చేయనున్నట్లు  తెలిపింది,. టెలీవెరిఫికేషన్ చేసుకోకపోతే   బ్లాక్ అవుతాయని  యూజర్లకు sms లు  ఆల్రెడీ  పంపించించి 

జియో సిమ్‌ కార్డు మీరు  పొందినప్పుడు  ఆధార్‌ కార్డు ను సబ్మిట్‌ చేసినా ఇపుడు  వెరిఫికేషన్‌  చేస్తున్నారుదీనిలో  భాగంగా నాన్‌ వెరిఫికేషన్‌ సిమ్‌లను బ్లాక్‌ చేయనుంది.

ఇంకా  ఎవరైతే  ఇ-కేవైసీ సబ్మిట్  చేయలేదో వారిని  ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వార్న్  చేస్తోంది . ఒకవేళ  వాడుతున్న జియో సిమ్‌ ద్వారా 1977 నెంబర్‌ కాల్‌ చేసిన టెలీ వెరిఫికేషన్‌ చేయించుకోవాలని  చెబుతుంది. 

ఒకవేళ  లోకల్  ఆధార్  కార్డు  ద్వారాగా  జియో  సిం  తీసుకున్నారో వారికి  సమస్య  లేదు. నాన్  లోకల్ ఆధార్  తీసుకుంటే  కనుక  టెలి  వెరిఫికేషన్  తప్పదు. 

ఏప్రిల్‌ 1 నుంచి ఈ వెరిఫికేషన్‌ ప్రక్రియ మొదలైంది.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :