Samsung యొక్క డబుల్ డేటా ఆఫర్

Samsung యొక్క  డబుల్  డేటా  ఆఫర్
HIGHLIGHTS

Jio యూజర్స్ కోసం

Jio యూజర్స్ కోసం  Samsung యొక్క  డబుల్  డేటా  ఆఫర్ 

శామ్సంగ్ భారతదేశం లో దాని ప్రధాన స్మార్ట్ఫోన్ గెలాక్సీ S8 మరియు గాలక్సీ S8 + ప్రారంభించింది. ఈ లాంచ్  తో  పాటుగా , కంపెనీ రిలయన్స్ జియో వినియోగదారులు కోసం ఒక ప్రత్యేక ఆఫర్ను ప్రవేశపెట్టింది,ఈ ప్లాన్  కింద రూ 309 రీఛార్జ్ తో  డబుల్  డేటా  ఇవ్వబడుతుంది. మీరుప్రతి  నెలా   56 GB  డేటా పొందవచ్చు. నిజానికి  ఈ ఆఫర్ శాంసంగ్  Jio ధనా  ధన్  ఆఫర్  క్రింద  ఎంత డేటా ఇస్తుందో దానిని రెట్టింపు చేస్తుంది …
శామ్సంగ్ గెలాక్సీ S  8 మరియు S 8ప్లస్ స్మార్ట్ఫోన్  బుధవారం  లను ప్రారంభించింది .  వీటిధరలు  రూ 57.900 మరియు 64.900  ..వీటి  ఫ్రీ  బుకింగ్  కూడా  మొదలైంది . 

ఒకవేళ మీరు Jio యూజర్  అయితే ,మీకు  309 రీఛార్జ్  పైన   ప్రతినెలా  56 జీబీ  డేటా  పొందవచ్చు … 

samsung  ఈ డబుల్  డేటా ఆఫర్  క్రింద  మీకు  56 జీబీ  డేటా 8 నెలల  వరకువస్తూ ఉంటుంది, ఈ విధముగా మీకు 8 నెలల  వరకు 448 జీబీ  డేటా  లభిస్తుంది. samsung  ఈ డబుల్  డేటా ఆఫర్ అన్ని  Jio యూజర్స్  కోసం  కాదు ।ఎవరైతే  S8 మరియు గాలక్సీ S8 + కొనుగోలు  చేస్తారో  వారికి  మాత్రమే . ఈ ప్రణాళిక మే 5 న ప్రారంభం అవుతుంది మరియు తదుపరి సంవత్సరం జనవరి వరకు అమలు లో ఉంటుంది …మరియు  ప్రస్తుతం  వీటి అమ్మకాలు  మొదలయ్యాయి. ఈ  ప్లాన్  లో ఇంకొక  షరతు  ఏమిటంటే  ఎవరైతే  jio  ప్రైమ్  యూజర్  వుంటారో  వారికి  మాత్రమే 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo