jio ఇప్పటివరకు ఎన్నో కొత్త కొత్త ప్లాన్లతో యూజర్స్ కి ఎన్నో బెనిఫిట్స్ ఇచ్చింది
jio ఇప్పటివరకు ఎన్నో కొత్త కొత్త ప్లాన్లతో యూజర్స్ కి ఎన్నో బెనిఫిట్స్ ఇచ్చింది . జూలై 15తో సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ క్లోజ్ అవుతుంది కదా అందుకే jio ఇప్పుడు కొత్త ఆఫర్లపై కాన్సంట్రేట్ చేస్తుంది . ఇందులో భాగంగానే జియో తన ప్లాన్లను మార్చివేసింది.
ఇంతకు ముందు రూ.309తో రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 3 నెలల పాటు యూజర్లకు డేటా వచ్చేది . ఇప్పుడు ఇది ఒక నెలకి మాత్రమే వర్తిస్తుంది. జులై1 నుంచి రూ.309 ప్లాన్ లో 3 నెలలకాదు కేవలం 28 రోజులకు 28GB డేటా మాత్రమే లభిస్తుంది . అలానే రూ.509తో రీఛార్జ్ చేస్తే నెల కు 2జిబి 4జీ డేటా అన్ లిమిటెడ్ వాయిస్ వాయిస్ కాలింగ్ లభిస్తుంది . జూలై 15 తర్వాత ఈ ప్లాన్ స్టార్టవుతుంది.
ధన్ ధనా ధన్ ఆఫర్ లో 84 రోజుల కు 84GB డేటా ఇస్తున్నట్లు jio తెలిపింది . అయితే ఈ ఆఫర్ కూడా జూలై 15తో క్లోజ్ అవ్వనుంది .
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile