jio యూజర్స్ కి తీయటి వార్త

Updated on 31-Mar-2017
HIGHLIGHTS

jio సబ్ స్క్రిప్షన్ గడువు పెరగనుందని సమాచారం

jio  యూజర్స్  కి తీయటి  వార్త 

భారత  టెలికాం  రంగం  లో jio  ఒక సంచలనం , 2016 సెప్టెంబర్లో  తమ  4G సేవలు ప్రారంభించి  దాదాపు  6 మాసాల  పాటు  ఫ్రీ  ఆఫర్స్  ఇవ్వటమనేది  మామూలు  విషయం  కాదు  అది కేవలం  JIO   కి మాత్రమే  సాధ్యమైంది. కానీ JIO  గడువు  కాలం  ఈ నెల మార్చ్  31 తో ముగియనుంది. అయితే  కస్టమర్స్  ను కాపాడుకోవటానికి  JIO  ప్రైమ్  మెంబర్షిప్  ను ప్రవేశ పెట్టింది. అంటే  కేవలం  99 రూ రీఛార్జి  చేసుకోవటం  ద్వారాగా 1 ఇయర్  వాలిడిటీ  ఇస్తుంది. చాలా  మంది  యూజర్స్  ఆల్రెడీ  jio  ప్రైమ్  మెంబర్షిప్  లో సభ్యులయ్యారు . కానీ ఇంకా  చాల  మంది యూజర్స్  ఇందులో ఇంకా  మెంబర్షిప్  పొందలేదు .  మార్చ్  31 తరువాత   "jio  ప్రైమ్ " మరియు  jio  రెండు విభాగాలు  కానీ టైం  అయిపోయిందని  చాలా మంది కంగారు  పడుతున్నారు , అలాంటి  వారికి గుడ్ న్యూస్  jio  సబ్ స్క్రిప్షన్  గడువు  పెరగనుందని  సమాచారం . మరో 2 డేస్  లో ఈ విషయం  ఫై ప్రకటించవచ్చు. అయితే  అసలు విషయం  ఏమిటంటే  యూజర్స్  కోసం jio  ఈ నిర్ణయం  తీసుకోవట్లేదు . ఇప్పటివరకు  jio  ప్రైమ్  మెంబర్షిప్  కి కంపెనీ  అనుకున్నంత  స్థాయిలో  సబ్ స్క్రిప్షన్స్  రాలేదు  కేవలం  5 కోట్ల  మంది మాత్రమే సబ్  స్క్రైబ్  చేసుకున్నారు. ఇంకా  గడువు  పెంచితే మిగతా  5 కోట్ల  మంది సబ్  స్క్రైబర్స్  చేరుతారనే  ఉద్దేశ్యం  తో  jio  ఈ నిర్ణయం  తీసుకుంటున్నట్లు  సమాచారం 

భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :