jio యూజర్స్ కి తీయటి వార్త

jio  యూజర్స్  కి తీయటి  వార్త
HIGHLIGHTS

jio సబ్ స్క్రిప్షన్ గడువు పెరగనుందని సమాచారం

jio  యూజర్స్  కి తీయటి  వార్త 

భారత  టెలికాం  రంగం  లో jio  ఒక సంచలనం , 2016 సెప్టెంబర్లో  తమ  4G సేవలు ప్రారంభించి  దాదాపు  6 మాసాల  పాటు  ఫ్రీ  ఆఫర్స్  ఇవ్వటమనేది  మామూలు  విషయం  కాదు  అది కేవలం  JIO   కి మాత్రమే  సాధ్యమైంది. కానీ JIO  గడువు  కాలం  ఈ నెల మార్చ్  31 తో ముగియనుంది. అయితే  కస్టమర్స్  ను కాపాడుకోవటానికి  JIO  ప్రైమ్  మెంబర్షిప్  ను ప్రవేశ పెట్టింది. అంటే  కేవలం  99 రూ రీఛార్జి  చేసుకోవటం  ద్వారాగా 1 ఇయర్  వాలిడిటీ  ఇస్తుంది. చాలా  మంది  యూజర్స్  ఆల్రెడీ  jio  ప్రైమ్  మెంబర్షిప్  లో సభ్యులయ్యారు . కానీ ఇంకా  చాల  మంది యూజర్స్  ఇందులో ఇంకా  మెంబర్షిప్  పొందలేదు .  మార్చ్  31 తరువాత   "jio  ప్రైమ్ " మరియు  jio  రెండు విభాగాలు  కానీ టైం  అయిపోయిందని  చాలా మంది కంగారు  పడుతున్నారు , అలాంటి  వారికి గుడ్ న్యూస్  jio  సబ్ స్క్రిప్షన్  గడువు  పెరగనుందని  సమాచారం . మరో 2 డేస్  లో ఈ విషయం  ఫై ప్రకటించవచ్చు. అయితే  అసలు విషయం  ఏమిటంటే  యూజర్స్  కోసం jio  ఈ నిర్ణయం  తీసుకోవట్లేదు . ఇప్పటివరకు  jio  ప్రైమ్  మెంబర్షిప్  కి కంపెనీ  అనుకున్నంత  స్థాయిలో  సబ్ స్క్రిప్షన్స్  రాలేదు  కేవలం  5 కోట్ల  మంది మాత్రమే సబ్  స్క్రైబ్  చేసుకున్నారు. ఇంకా  గడువు  పెంచితే మిగతా  5 కోట్ల  మంది సబ్  స్క్రైబర్స్  చేరుతారనే  ఉద్దేశ్యం  తో  jio  ఈ నిర్ణయం  తీసుకుంటున్నట్లు  సమాచారం 

భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo