ఇప్పటివరకు ఎన్నో సంచలనాలు సృష్టించిన JIO ఇప్పుడు తాజాగా మరో ప్రకటన చేయబోతుంది .
రిలయన్స్ JIO నుంచి ఇప్పుడు మరో సంచలన ప్రకటన …!!! లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియా మొత్తం మీద దాదాపు
మూడు కోట్ల కాలేజెస్ లో ఫ్రీ గా వైఫై సర్వీసెస్ అందించనున్నట్లు సమాచారమ్ .
జియో ఆల్రెడీ HRD తో సంప్రదింపులు జరిపింది
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి