రిలయన్స్ Jio యొక్క ఉల్లంఘనల పై భారత ప్రభుత్వం స్పందిస్తూ FINE వేసింది

Updated on 05-Dec-2016

రిలయన్స్ కంపెని Jio పేపర్ యాడ్స్ కొరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ యొక్క ఫోటోస్ ను చాలా విరివిగా వాడటం జరిగింది. దీనిపై ప్రతిపక్షాలు ప్రశ్నలు వేయటంతో రిలయన్స్ కు ఫైన్ పడింది.

ప్రధాని ఆఫీస్ ను సంప్రదించకుండా రిలయన్స్ లేదా ఎటువంటి ప్రైవేట్ కంపెని అయినా మోడీ ఫోటోస్ వాడటం ఉల్లంఘనల క్రింద వస్తుంది. అయితే రిలయన్స్ fine ఎంతో తెలుసా? 500 రూ. 

సమాచార, ప్రసారాల మంత్రి ప్రతిపక్షాలకు రిలయన్స్ ఎటువంటి పర్మిషన్స్ తీసుకోకుండా యాడ్స్ లో మోడీ ను వాడుకుంటే జరిమానా తప్పదు అని స్పష్టం చేశారు. అయితే మరీ ఇంత తక్కువుగా ఉండటం అనేది హాస్యాస్పదంగా ఉంది.

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :