ఎయిర్టెల్ ఇప్పుడు JIO కి పోటీగా తన యూజర్ల కోసం డోంగిల్ ఆఫర్ ని స్టార్ట్ చేసింది

Updated on 05-Jul-2017

 ఎయిర్టెల్ ఇప్పుడు JIO  కి పోటీగా  తన  యూజర్ల కోసం డోంగిల్ ఆఫర్ ని  స్టార్ట్ చేసింది .

కేవలం 499 రూపీస్ కే  35 GB డేటా పొందవచ్చు .  దీని యొక్క వాలిడిటీ  పూర్తిగా 1 మంత్ . దీనికోసం  ఎయిర్‌టెల్ డోంగిల్ ను  కొని  ఆతరువాత  రూ. 499తో రీ ఛార్జ్ చేయాలి తద్వారా  మీకు  35జిబి 4జీ డేటా లభిస్తుంది. 
 అయితే  ఇంతకు  ముందర ఎయిర్‌టెల్ డోంగిల్ కాస్ట్ రూ. 3 వేలుఉండేది  ఇప్పుడు రూ.1500లకే పొందవచ్చు . అయతే దీన్ని ఎయిర్‌టెల్ వెబ్ సైట్ ద్వారా  తీసుకోవచ్చు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :