ఎయిర్టెల్ ఇప్పుడు JIO కి పోటీగా తన యూజర్ల కోసం డోంగిల్ ఆఫర్ ని స్టార్ట్ చేసింది
By
Team Digit |
Updated on 05-Jul-2017
ఎయిర్టెల్ ఇప్పుడు JIO కి పోటీగా తన యూజర్ల కోసం డోంగిల్ ఆఫర్ ని స్టార్ట్ చేసింది .
కేవలం 499 రూపీస్ కే 35 GB డేటా పొందవచ్చు . దీని యొక్క వాలిడిటీ పూర్తిగా 1 మంత్ . దీనికోసం ఎయిర్టెల్ డోంగిల్ ను కొని ఆతరువాత రూ. 499తో రీ ఛార్జ్ చేయాలి తద్వారా మీకు 35జిబి 4జీ డేటా లభిస్తుంది.
అయితే ఇంతకు ముందర ఎయిర్టెల్ డోంగిల్ కాస్ట్ రూ. 3 వేలుఉండేది ఇప్పుడు రూ.1500లకే పొందవచ్చు . అయతే దీన్ని ఎయిర్టెల్ వెబ్ సైట్ ద్వారా తీసుకోవచ్చు.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile