ఎయిర్టెల్ తన పోస్ట్‌ పెయిడ్‌ యూజర్స్ కోసం సరికొత్త డేటా ప్లాన్‌ను ఇవ్వటానికి సిద్ధమైంది

Updated on 04-Jul-2017
HIGHLIGHTS

ఈ ఆఫర్ పేరు మాన్సూన్ సర్ప్రైజ్ ఆఫర్

 ఎయిర్టెల్  తన పోస్ట్‌ పెయిడ్‌ యూజర్స్ కోసం సరికొత్త డేటా ప్లాన్‌ను  ఇవ్వటానికి సిద్ధమైంది . ఈ ఆఫర్ పేరు  మాన్సూన్ సర్ప్రైజ్ ఆఫర్ .  జూలై 1 ఒకటినుంచి ఈ ప్లాన్ అమలు  లోకి వస్తుంది .రూ. 499, రూ.649, రూ 799 ప్లాన్లలో  మూడు నెలలపాటు అదనంగా 30జీబీ 4 జీ డేటాను పొందే ఛాన్స్ ఇస్తుంది . ఎవరైతే పోస్టుపైడ్  ఈ ప్లాన్లను ఎంపిక చేసుకున్నారో  వారు  అదనంగా ఈ ప్రయోజనాలకు సెప్టెంబరు నెల వరకు  పొందుతారని  ఎయిర్‌టెల్‌ CEO  గోపాల్ విఠల్‌  ఒక ఇమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు . ఈ ఎక్స్ట్రా  30జీబీ డేటా పొందటానికి , ప్లేస్టోర్‌, లేదా ఆప్‌ స్టోర్‌ నుంచి ఎయిర్‌ టెల్‌ టీవీ ఆప్‌ డౌన్లోడ్  చేయాలి ,ఆతరువాత  పోస్ట్‌పెయిడ్ యూజర్స్  ఆఫర్ను క్లెయిమ్  చేయవలిసి ఉంటుంది . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :