ఎయిర్టెల్ తన పోస్ట్ పెయిడ్ యూజర్స్ కోసం సరికొత్త డేటా ప్లాన్ను ఇవ్వటానికి సిద్ధమైంది
ఈ ఆఫర్ పేరు మాన్సూన్ సర్ప్రైజ్ ఆఫర్
ఎయిర్టెల్ తన పోస్ట్ పెయిడ్ యూజర్స్ కోసం సరికొత్త డేటా ప్లాన్ను ఇవ్వటానికి సిద్ధమైంది . ఈ ఆఫర్ పేరు మాన్సూన్ సర్ప్రైజ్ ఆఫర్ . జూలై 1 ఒకటినుంచి ఈ ప్లాన్ అమలు లోకి వస్తుంది .రూ. 499, రూ.649, రూ 799 ప్లాన్లలో మూడు నెలలపాటు అదనంగా 30జీబీ 4 జీ డేటాను పొందే ఛాన్స్ ఇస్తుంది . ఎవరైతే పోస్టుపైడ్ ఈ ప్లాన్లను ఎంపిక చేసుకున్నారో వారు అదనంగా ఈ ప్రయోజనాలకు సెప్టెంబరు నెల వరకు పొందుతారని ఎయిర్టెల్ CEO గోపాల్ విఠల్ ఒక ఇమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు . ఈ ఎక్స్ట్రా 30జీబీ డేటా పొందటానికి , ప్లేస్టోర్, లేదా ఆప్ స్టోర్ నుంచి ఎయిర్ టెల్ టీవీ ఆప్ డౌన్లోడ్ చేయాలి ,ఆతరువాత పోస్ట్పెయిడ్ యూజర్స్ ఆఫర్ను క్లెయిమ్ చేయవలిసి ఉంటుంది .
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile