ఎయిర్టెల్ ఇప్పుడు JIO కి పోటీగా తన యూజర్ల కోసం డోంగిల్ ఆఫర్ ని స్టార్ట్ చేసింది .కేవలం 499 రూపీస్ కే 35 GB డేటా పొందవచ్చు.దీని యొక్క వాలిడిటీ పూర్తిగా 1 మంత్ . దీనికోసం ఎయిర్టెల్ డోంగిల్ ను కొని ఆతరువాత రూ. 499తో రీ ఛార్జ్ చేయాలి తద్వారా మీకు 35జిబి 4జీ డేటా లభిస్తుంది. అయితే ఇంతకు ముందర ఎయిర్టెల్ డోంగిల్ కాస్ట్ రూ. 3 వేలుఉండేది ఇప్పుడు రూ.1500లకే పొందవచ్చు .అయతే దీన్ని ఎయిర్టెల్ వెబ్ సైట్ ద్వారా తీసుకోవచ్చు
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి