శుభవార్త ! ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందుతున్న 2.5 లక్షల గ్రామ పంచాయితీలు:మనోజ్ సిన్హా

Updated on 16-Mar-2017
HIGHLIGHTS

డిసెంబర్ 2018 వరకు దేశంలో 2.5 లక్షల గ్రామ పంచాయితీల కు ఇంటర్నెట్ కనెక్టివిటీ రెడీ

శుభవార్త ! ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందుతున్న 2.5 లక్షల గ్రామ పంచాయితీలు:మనోజ్ సిన్హా

డిసెంబర్ 2018 వరకు  దేశంలో 2.5 లక్షల  గ్రామ పంచాయితీల  కు ఇంటర్నెట్ కనెక్టివిటీ రెడీ

దేశంలో 2.5 లక్షల గ్రామ పంచాయితీలకు  2018 వరకు ఇంటర్నెట్ చేర్చబడుతుంది. సమాచార మంత్రి మనోజ్ సిన్హా ఒక ప్రకటన  ద్వారాగా  ఈ విషయం  తెలిపారు. రాజీవ్ సిన్హా లోక్ సభ  లో మాట్లాడుతూ భారత్  నెట్  ప్రాజెక్ట్  క్రింద దేశం లోని అన్ని గ్రామ  పంచాయతీలకు 100Mbps బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందిస్తామని  తెలిపారు . ఈ పథకం కింద తొలి దశలో లక్ష పంచాయతీల్లో ఇంటర్నెట్  కనెక్ట్ అవుతుంది. ఈ లక్ష్యాన్ని మార్చి 2017 నాటికి పూర్తి కాగలదని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 2018 నాటికి , అన్ని గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ చేర్చబడుతుంది. మనోజ్ సిన్హా ఇంకొక  ముఖ్య  విషయం  కూడా తెలిపారు.
గ్రామ పంచాయతీలలో వైఫై  హాట్ స్పాట్స్  ను కూడా  క్రియేట్  చేసే  పనిలో  నిమగ్నమైనట్లు  తెలిపారు. ఆల్రెడీ మంత్రిత్వ శాఖ  నుంచి  ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వబడింది. మరియు ఈ పథకం కింద రెండు Wi-Fi హాట్ స్పాట్స్ ప్రతి గ్రామంలో పంచాయతీలో ఏర్పాటు చేయాలని  యోచన  చేస్తున్నారు.
నవభారత్  ప్రాజెక్ట్  యూనివర్సల్  సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ పనుల కింద  పనిచేస్తుంది. ఈ  పథకం లో  వున్న  గ్రామాలకు  కూడా ఇంటర్నెట్  అందించే  యోచన  చేస్తుంది. ఈ పథకం కింద వాయువ్య రాష్ట్రాలలో   8,621 గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ  కనెక్ట్ అవుతుందని  తెలిపారు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :