పేటీఎం భారత్ లో తన పేమెంట్ బ్యాంక్ లాంచ్ చేసింది.

Updated on 23-May-2017
HIGHLIGHTS

దీని తరువాత పేటీఎం బ్యాంకు నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కోసం ఎటువంటి చార్జెస్ వుండవు

పేటీఎం  భారత్ లో  తన పేమెంట్ బ్యాంక్   లాంచ్  చేసింది.  దీని తరువాత  పేటీఎం  బ్యాంకు  నుంచి  ఆన్లైన్  ట్రాన్సాక్షన్  కోసం   ఎటువంటి  చార్జెస్  వుండవు .ఇదే కాక  దీనిలో  ఎటువంటి  మినిమమ్  బాలన్స్  ఉంచవలసిన  అవసరం  కూడా  లేనే లేదు . 

దీనిలో  యూజర్స్  కోసం   వర్చువల్  డెబిట్  కార్డు   సౌకర్యం  కూడా  కలదు.  భారత్ లో  ఎయిర్టెల్  పేమెంట్  బ్యాంకు   మరియు ఇండియా  పోస్ట్  పేమెంట్  బ్యాంకు  కూడా అందుబాటులో  కలవు.  paytm  ద్వారా  యూజర్స్  కి ఏడాదికి  4% ఇంట్రెస్ట్  లభిస్తుంది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :