భీం యాప్ ద్వారా రోజుకి Rs. 200 మీదే

Updated on 01-May-2017
HIGHLIGHTS

ఒకరోజులో 20 మందిని ఈ యాప్ లో జత చేస్తే మీకు Rs. 200 వరకు సంపాదించవచ్చు

భీం  యాప్  ద్వారా రోజుకి  Rs. 200 మీదే 

బీమ్  యాప్  ద్వారా   మీరు  డిజిటల్ ట్రాన్సక్షన్స్  ద్వారా డబ్బు సంపాదించవచ్చు.  ఒకవేళ  మీరు  బీమ్  యాప్  ద్వారా   ఒక  వ్యక్తి  ని జోడిస్తే   మరియు  ఆ  వ్యక్తి  ద్వారా  3 డిజిటల్  ట్రాన్సక్షన్   చేయటం  ద్వారా  మీకు  Rs. 10  లభిస్తుంది. ఈ ప్రోగ్రాం  కేవలం   అక్టోబర్  వరకు మాత్రమే . ఆ  తరువాత   బంద్  చేయబడుతుంది. 
ఒకవేళ  మీరు   ఒకరోజులో  20  మందిని  ఈ యాప్  లో జత  చేస్తే  మీకు  Rs. 200  వరకు  సంపాదించవచ్చు . దీనిగురించి   భారత  ప్రధానమంత్రి  నరేంద్ర  మోడీ ఆదివారం  ‘ మన్ కీ  బాత్ ’ ప్రోగ్రాం  లో తెలిపారు . 
దీనితో  పాటుగా  ఈ  పథకం  కింద  దుకాణదారులు  కు  కూడా  Rs. 25  ల  లాభం  లభిస్తుంది. 
ఈ యాప్  ని   నేషనల్  పేమెంట్   కార్పొరేషన్  ఇండియా  (NPCI)  తయారు  చేసింది. భీం  యాప్  ముందు  ప్రవేశ పెట్టిన  యూనిఫైడ్  పెమెంట్స్   ఇంటర్ఫేస్  (UPI)  అనేది   కొత్త   మరియు చాలా  ఈజీ  వర్షన్ .దీని ద్వారా  సర్కార్  డిజిటల్ లావాదేవీలు చాలా సులభంగా  చేస్తుంది. 

 భారత్  ఇంటర్ఫేస్ ఫర్  మనీ  యాప్  ని  డౌన్లోడ్  చేసిన  తరువాత  యూజర్  కి   దీనిలో  లాంగ్వేజ్  ఆప్షన్  కనిపిస్తుంది.యూజర్  కి హిందీ  మరియు  ఇంగ్లీష్  ఎదో  ఒకటి చూజ్   చేసుకోవాలి .  తరువాత  ఈ యాప్  ని యాక్సెస్  చేయటానికి   తన  మొబైల్  నెంబర్  రిజిస్టర్  చేయాలిసి  ఉంటుంది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :