కొంత సేపటి ముందే వాట్స్ యాప్ లో ఒక మెసేజ్ లింక్ తో వైరల్ అయ్యింది

కొంత సేపటి ముందే వాట్స్ యాప్  లో ఒక మెసేజ్  లింక్ తో వైరల్ అయ్యింది

కొంత సేపటి ముందే వాట్స్ యాప్  లో ఒక మెసేజ్  లింక్ తో వైరల్ అయ్యింది .  దీనిలో  వున్న మేటర్ ఏంటంటే భారత్ pm  నరేంద్ర మోడీ యువకులకు ఫ్రీ గా లాప్టాప్ లు అందిస్తుందని  మరియు 500 రూపీస్ ఫ్రీ బ్యాలెన్స్ కూడా లభిస్తుందని . ఇది పూర్తిగా ఫ్రాడ్ న్యూస్ ఎవ్వరూ నమ్మొద్దు . ఒకవేళ మీకు కూడా ఇటువంటి మెసేజ్ వస్తే అస్సలు క్లిక్ చేయకండి . 

 సోషల్ మీడియా ఈ సమయం లో మీ కోసం   ఎంత యూస్ ఫుల్ గా వుందో  అంతే ప్రమాదకరం  కూడా . ఈ మధ్యన వాట్స్ యాప్  లో రూమర్స్ ఎక్కువైపోయాయి ఒకవేళ మీరు ఈ లింక్ పై  క్లిక్ చేస్తే మొదట మిమ్మల్ని మీ పేరు  , నంబర్ వంటి డీటెయిల్స్  అడుగుతుంది .   దీని తరువాత  మీ పర్సనల్ డేటా  అనుచిత వ్యక్తులకు  చేరవేయబడుతుంది .  ఆతరువాత మీ కంప్లీట్  డీటెయిల్స్ మిస్ యూజ్  అవుతాయి అందుకే జాగ్రత్త వహించి దయచేసి ఎటువంటి లింక్స్ పై  క్లిక్ చేయకండి . 

Digit.in
Logo
Digit.in
Logo